గేట్స్ కేంబ్రిడ్జ్ ఉపకారవేతనాలకు ఆరుగురు భారతీయ అమెరికన్ల ఎంపిక
- February 17, 2018
వాషింగ్టన్: ప్రతిష్ఠాత్మక గేట్స్ కేంబ్రిడ్జ్ ఉపకారవేతనాలకు.. ఈసారి ఆరుగురు భారతీయ అమెరికన్లు ఎంపికయ్యారు. అమెరికా నుంచి మొత్తంగా 35 మంది విద్యార్థులకు ఈ ఉపకారవేతనాలు దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అమెరికాలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే అవకాశం కల్పించేందుకు.. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వీటిని అందిస్తోంది. దీనికి అమెరికా నుంచి ఎంపికైనవారిలో.. భారతీయ అమెరికన్లు ప్రణయ్ నాదెళ్ల, నీల్ దవే, అయాన్ మండల్, వైతీష్ వేలళావన్, కామ్య వారాగుర్, మోనిక కుల్లార్లు ఉన్నారు. మిగతా దేశాల నుంచి అర్హత సాధించే విద్యార్థుల వివరాలను ఏప్రిల్లో ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి