గేట్స్ కేంబ్రిడ్జ్ ఉపకారవేతనాలకు ఆరుగురు భారతీయ అమెరికన్ల ఎంపిక
- February 17, 2018
వాషింగ్టన్: ప్రతిష్ఠాత్మక గేట్స్ కేంబ్రిడ్జ్ ఉపకారవేతనాలకు.. ఈసారి ఆరుగురు భారతీయ అమెరికన్లు ఎంపికయ్యారు. అమెరికా నుంచి మొత్తంగా 35 మంది విద్యార్థులకు ఈ ఉపకారవేతనాలు దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అమెరికాలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే అవకాశం కల్పించేందుకు.. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వీటిని అందిస్తోంది. దీనికి అమెరికా నుంచి ఎంపికైనవారిలో.. భారతీయ అమెరికన్లు ప్రణయ్ నాదెళ్ల, నీల్ దవే, అయాన్ మండల్, వైతీష్ వేలళావన్, కామ్య వారాగుర్, మోనిక కుల్లార్లు ఉన్నారు. మిగతా దేశాల నుంచి అర్హత సాధించే విద్యార్థుల వివరాలను ఏప్రిల్లో ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







