కువైట్ లో క్షమాభిక్ష (అమ్నెస్టీ) కాలం మరో నాలుగు రోజులు మాత్రమే
- February 18, 2018
కువైట్:క్షమాభిక్ష (అమ్నెస్టీ) ఈ గురువారంతో ( 22 వ తేదీ ) ముగియనుందని ప్రవాసియ భారతీయులు ఈ అవకాశమును ఉపయోగించుకోవాలని దౌత్యకార్యాలయం ఆదివారం ఒక సూచన చేసింది అక్రమ వలసదారులపై కువైట్ క్షమాభిక్ష (అమ్నెస్టీ) ప్రకటించింది. దీంతో అక్రమంగా ఉంటున్న ప్రవాసులు ఎలాంటి జరిమానా, జైలుశిక్షలు లేకుండా స్వదేశానికి తిరిగి వెళ్ల్లిపోవడానికి వీలు కలుగుతుంది. అయితే ఆమ్నెస్టీతో ఇచ్చిన గడువు చాలా తక్కువ కావడం పలువురు ప్రవాసీయులు ఆందోళన చెందుతున్నారు. కువైట్ ప్రభుత్వం గత జనవరి నెల 29 వ తేదీ నుండి ఫిబ్రవరి 22వరకు కేవలం 25 రోజుల గడువు మాత్రమే ఇచ్చింది. గత నెల జనవరి 15న ఖరాఫీ అనే జాతీయ కంపెనీ 1500 కార్మికులను ఏపక్షంగా కార్మికులను విధులలో నుంచితొలగించిందన్నారు. ఏమైనప్పటికీ కువైట్ దేశం అమ్నెస్టీని ప్రకటించడం పట్ల కువైట్లో ఆక్రమంగా ఉంటున్న కార్మికుల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయ. క్షమాభిక్ష ప్రసాదించిన స్వదేశం వచ్చేందుకు వీలుగా కార్మికులకు ఒక చక్కని అవకాశం ఏర్పడిందిన అయితే మరో నాల్గు రోజులలో కువైట్ ప్రభుత్వానికి ప్రకటించిన అమ్నెస్టీ ముగియనుందని ఉపయోగించుకోవటానికి ఈ దేశంలో చెల్లుబాటు అయ్యే పత్రం లేకుండా భారత దేశ ప్రవాసీయులు నేడు భారత రాయబార కార్యాలయాన్ని గుర్తు చేశారు. అమ్నెస్టీ కాలం గురువారం, ఫిబ్రవరి 22, 22 తేదీతో ముగుస్తుంది. జరిమానా చెల్లించకుండా దేశం విడిచిపెట్టడానికి లేదా వారి స్థితిని చట్టబద్ధం చేయటానికి అక్రమ వలసదారులకు ఒక అమ్నెస్టీ ఇచ్చింది. ఫిబ్రవరి 22, 2018 నాటికి జరిమానా విధించి చెల్లించాల్సి ఉంటుంది. ఈ అమ్నెస్టీ కాలంలో దేశం నుంచి బయలుదేరినవారికి, సాధారణ ప్రవేశ నిబంధనలను కలుసుకున్నట్లయితే వారు మళ్లీ కువైట్ లోకి ప్రవేశించటానికి అనుమతించబడతారు. మరో నాలుగు రోజులపాటు భారత రాయబార కార్యాలయం ద్వారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రెసిడెన్సీ ఉల్లంఘనకారులు అందరిని కోరింది.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







