3 రోడ్లపై స్పీడ్ లిమిట్ 140 కెపిహెచ్ పెంచిన సౌదీ
- February 19, 2018
రియాద్: మూడు ఎక్స్ప్రెస్ వేలపై స్పీడ్ లిమిట్స్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. కార్లకు 140 కిలోమీటర్లు (గంటకి), బస్సులకి 100, ట్రక్కులకి 80 నిర్ణయించినట్లు పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ డైరెక్టర్ కల్నల్ సమి బిన్ మొహమ్మద్ అల్ షువైరిఖ్ చెప్పారు. అప్డేట్ చేసిన రోడ్ సైన్స్ని ఏర్పాటు చేయడం జరిగిందనీ, వాటికి అనుగుణంగా వాహనదారులు తమ వాహనాల్ని నడపాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరికల్ని జారీ చేశారు. రియాద్ నుంచి అల్ తైఫ్ రోడ్, రియాద్ నుంచి అల్ కాసిమ్ రోడ్ అలాగే మక్కా వెళ్ళే హైవేలపై ఈ స్పీడ్ లిమిట్ పెంపు జరిగింది. స్పీడ్ లిమిట్స్ని మోటరిస్టులు అధిగమించరాదని అల్ షువైరిఖ్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి