ఘాజీ' తీసిన సంకల్ప్ రెడ్డితో అహం బ్రహ్మాస్మి అంటున్న మెగాహీరో
- February 21, 2018
తొలిప్రేమతో హిట్టు కొట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఇప్పుడు ఘాజీ' తీసిన సంకల్ప్ రెడ్డితో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఓ సినిమాలో నటించబోతున్నాడు. 'మే నెల నుండి ఈ మూవీ ప్రారంభంకానుంది. అహం బ్రహ్మాస్మి అనే డిఫరెంట్ టైటిల్ ఈ సినిమాకు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. చిత్ర దర్శకుడు ఈ టైటిల్ ను సినిమాకు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో ఇంత వరకు రాని విధమైన కథాంశం తో ఈ సినిమా తెరకెక్కబోతోంది.
ఘాజీ' తో అద్భుతం చూపించాడు కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి. అసలు ఇండియన్ సినిమాలోనే ఎవరూ టచ్ చేయని జోనర్ సినిమా తీసి శభాష్ అనిపించాడు. తొలి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెండో సినిమపై సహజంగానే మంచి అంచనాలు నెలకొంటాయి. ఈ సినిమా కూడా డిఫరెంట్ జోనర్ లో ఉండబోతుందని భోగట్టా.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి