తీవ్రవాదులతో జత కట్టిన సౌదీ వ్యక్తికి మరణ శిక్ష అమలు
- February 24, 2018
జెడ్డా:మంగళవారం రియాద్ లోని ప్రత్యేక నేర న్యాయస్థానం ఒక సౌదీ వ్యక్తికి మరణశిక్ష అమలుచేసింది. నిందితుడు తరౌట్ బెటాలిన్ టెర్రరిస్ట్ సెల్ లో సభ్యునిగా చేరి భద్రతా దళానిపై దాడులు చేయడం , భద్రతా దళాలను చంపడం, ప్రజల ఆస్తిని నాశనం చేయడం, పలుచోట్ల విధ్వంస చర్యలు, గందరగోళం సృష్టించడం , రోడ్లను అడ్డుకోవడం , దేశంలో ఘర్షణ మరియు విభజనను ప్రేరేపించి, ఖ్ఆతిఫ్ లో జరిగిన ప్రదర్శనలలో పాల్గొన్నారు. దోపిడీ భద్రతా దళాలు మోలోటోవ్ కాక్టెయిల్స్ ను విసిరివేయడం, ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నినాదాలు చేయడంలో ప్రాధాన పాత్ర పోషించారు. అంతేకాక ఆ సౌదీ నిందితుడు తనకు కావల్సినవారిని పెట్టుకొనేందుకు ఆ ప్రాంతం నుంచి వెంటనే పారిపోయిందుకు తన కారుని ఉపయోగిస్తాడు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!