బంగారం దొంగతనం...నల్గురు నిందితులకు శిక్ష
- February 28, 2018
మనామ: 13,000 బహెరిన్ దినార్ల విలువైన బంగారం దోపిడీకి పాల్పడిన ఓ నల్గురు నించితులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదుటకు పంపిన తర్వాత కోర్టు తీర్పును వెలువరించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ తెలిపిన వివరాల్క్ ప్రకారం గత ఏడాది ఏప్రిల్ లో రజనీకాంత్ ఫిచడియా, 59 కు చెందిన ఒక బంగారు నగల దుకాణంలో గత ఏడాది ఏప్రిల్లో బి.డి. 13,000 విలువైన బంగారం ఆభరణాలు దోచుకున్నారు. "పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితులపై అభియోగాలు చేసింది కానీ నిందితుల వద్ద 13,000 విలువైన బహెరిన్ దినార్ల విలువ చేసే ఆభరణాలకు ఏమి జరిగిందనే అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారం లభించలేదు. బంగారం గురించి పోలీసులు అడిగారు కాని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు మాకు ఇచ్చిన మొత్తం సంచిలో దొరికినది కాని అది బంగారం కాదు "అని రజనీకాంత్ ఫిచడియా కుమారుడు రాజేష్ రజనికాంత్ అన్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి







