బంగారం దొంగతనం...నల్గురు నిందితులకు శిక్ష

- February 28, 2018 , by Maagulf
బంగారం దొంగతనం...నల్గురు నిందితులకు శిక్ష

మనామ:  13,000 బహెరిన్ దినార్ల  విలువైన బంగారం దోపిడీకి పాల్పడిన ఓ నల్గురు నించితులను  పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదుటకు పంపిన తర్వాత కోర్టు తీర్పును వెలువరించింది.  జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ తెలిపిన వివరాల్క్ ప్రకారం గత ఏడాది ఏప్రిల్ లో రజనీకాంత్ ఫిచడియా, 59 కు చెందిన ఒక బంగారు నగల దుకాణంలో గత ఏడాది ఏప్రిల్లో బి.డి. 13,000 విలువైన బంగారం ఆభరణాలు దోచుకున్నారు. "పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితులపై అభియోగాలు చేసింది కానీ నిందితుల వద్ద  13,000 విలువైన బహెరిన్ దినార్ల విలువ చేసే ఆభరణాలకు ఏమి జరిగిందనే అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారం లభించలేదు. బంగారం గురించి పోలీసులు అడిగారు కాని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు  మాకు ఇచ్చిన మొత్తం సంచిలో దొరికినది కాని అది బంగారం కాదు "అని రజనీకాంత్ ఫిచడియా కుమారుడు రాజేష్ రజనికాంత్ అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com