బంగారం దొంగతనం...నల్గురు నిందితులకు శిక్ష
- February 28, 2018
మనామ: 13,000 బహెరిన్ దినార్ల విలువైన బంగారం దోపిడీకి పాల్పడిన ఓ నల్గురు నించితులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదుటకు పంపిన తర్వాత కోర్టు తీర్పును వెలువరించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ తెలిపిన వివరాల్క్ ప్రకారం గత ఏడాది ఏప్రిల్ లో రజనీకాంత్ ఫిచడియా, 59 కు చెందిన ఒక బంగారు నగల దుకాణంలో గత ఏడాది ఏప్రిల్లో బి.డి. 13,000 విలువైన బంగారం ఆభరణాలు దోచుకున్నారు. "పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితులపై అభియోగాలు చేసింది కానీ నిందితుల వద్ద 13,000 విలువైన బహెరిన్ దినార్ల విలువ చేసే ఆభరణాలకు ఏమి జరిగిందనే అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారం లభించలేదు. బంగారం గురించి పోలీసులు అడిగారు కాని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు మాకు ఇచ్చిన మొత్తం సంచిలో దొరికినది కాని అది బంగారం కాదు "అని రజనీకాంత్ ఫిచడియా కుమారుడు రాజేష్ రజనికాంత్ అన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి