ఇన్ఫెస్టెడ్ పామ్ ట్రీస్ తరలింపుకి బ్రేక్
- February 28, 2018
మస్కట్: ఒమనీ స్కూల్ స్టూడెంట్ ఒకరు ఇచ్చిన సమాచారంతో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ అధికారులు షామ్ రపాంతంలో ఇన్ఫెస్టెడ్ పామ్ ట్రీస్ని తీసుకెళుతున్న ట్రక్ని అడ్డగించారు. అగ్రికల్చరల్ విలేజెస్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇన్ఫెస్టెడ్ పామ్ ట్రీస్ని నిందితులు తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ చెట్లను తరలిస్తున్న వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ ఏడాది జనవరిలో మినిస్ట్రీ ఆఫ్ అగ్రిక్లచర్ అండ్ ఫిషరీస్ 21 క్వారంటీన్డ్ ఎగ్రికల్చర్ ఏరియాస్ని సుల్తానేట్లో గుర్తించింది. ఆరోగ్యకరమైన ప్రాంతాలకు వీటిని తరలించకుండా వుండేందుకు నిషేధాజ్ఞలు కూడా విధించడం జరిగింది. ఈ నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించేవారికి మూడు నెలల వరకు జైలు శిక్ష, 2000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించబడుతుంది. పదే పదే నిషేధాజ్ఞల్ని ఉల్లంఘిస్తే జరీమానా, జైలు శిక్ష రెట్టింపవుతుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి