ఇన్ఫెస్టెడ్ పామ్ ట్రీస్ తరలింపుకి బ్రేక్
- February 28, 2018
మస్కట్: ఒమనీ స్కూల్ స్టూడెంట్ ఒకరు ఇచ్చిన సమాచారంతో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ అధికారులు షామ్ రపాంతంలో ఇన్ఫెస్టెడ్ పామ్ ట్రీస్ని తీసుకెళుతున్న ట్రక్ని అడ్డగించారు. అగ్రికల్చరల్ విలేజెస్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇన్ఫెస్టెడ్ పామ్ ట్రీస్ని నిందితులు తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ చెట్లను తరలిస్తున్న వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ ఏడాది జనవరిలో మినిస్ట్రీ ఆఫ్ అగ్రిక్లచర్ అండ్ ఫిషరీస్ 21 క్వారంటీన్డ్ ఎగ్రికల్చర్ ఏరియాస్ని సుల్తానేట్లో గుర్తించింది. ఆరోగ్యకరమైన ప్రాంతాలకు వీటిని తరలించకుండా వుండేందుకు నిషేధాజ్ఞలు కూడా విధించడం జరిగింది. ఈ నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించేవారికి మూడు నెలల వరకు జైలు శిక్ష, 2000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించబడుతుంది. పదే పదే నిషేధాజ్ఞల్ని ఉల్లంఘిస్తే జరీమానా, జైలు శిక్ష రెట్టింపవుతుంది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







