దుబాయ్:1.5 మిలియన్ దిర్హామ్ దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- March 02, 2018
దుబాయ్:పార్క్ చేసిన బెంట్లే కారు నుంచి 1.5 మిలియన్ దిర్హామ్లు దొంగిలించిన కేసులో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దొంగతనలో ఓ సెలూన్ వెహికిల్ కూడా పాల్గొన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ వెహికిల్కి సంబంధించిన సమాచారాన్ని పసిగట్టిన పోలీసులు, జుమైరా వైపుగా వెళుతున్నట్లు దుబాయ్ పోలీసులు గుర్తించారు. స్మార్ట్ టెక్నాలజీ ద్వారా వాహనాన్ని గుర్తించి, సమీపంలో ఉన్న పెట్రోల్ కార్స్ని అప్రమత్తం చేయడం జరిగింది. అల్ వసల్ స్ట్రీట్లో ఆ వాహనాన్ని గుర్తించి, వాహనంతోపాటుగా ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







