దుబాయ్:1.5 మిలియన్ దిర్హామ్ దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- March 02, 2018
దుబాయ్:పార్క్ చేసిన బెంట్లే కారు నుంచి 1.5 మిలియన్ దిర్హామ్లు దొంగిలించిన కేసులో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దొంగతనలో ఓ సెలూన్ వెహికిల్ కూడా పాల్గొన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ వెహికిల్కి సంబంధించిన సమాచారాన్ని పసిగట్టిన పోలీసులు, జుమైరా వైపుగా వెళుతున్నట్లు దుబాయ్ పోలీసులు గుర్తించారు. స్మార్ట్ టెక్నాలజీ ద్వారా వాహనాన్ని గుర్తించి, సమీపంలో ఉన్న పెట్రోల్ కార్స్ని అప్రమత్తం చేయడం జరిగింది. అల్ వసల్ స్ట్రీట్లో ఆ వాహనాన్ని గుర్తించి, వాహనంతోపాటుగా ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









