వియత్నాం అధ్యక్షునికి స్వాగతం పలికిన మోడీ
- March 03, 2018
న్యూఢిల్లీ : ద్వైపాక్షిక చర్చల కోసం భారత్లో పర్యటిస్తున్న వియత్నాం అధ్యక్షుడు త్రాన్ డై క్వాంగ్ను ఇక్కడి హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్రమోడీ స్వాగతం పలికారు. ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మొదటిగా వియత్నాం అధ్యక్షుడు రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. రాష్ట్రపతి భవన్లో సంప్రదాయకంగా ఆతిథ్యాన్ని స్వీకరించారు. మూడు రోజుల భారత్ పర్యటన సందర్భంగా వియత్నాం అధ్యక్షుడు శుక్రవారం సాయంత్రం ఇక్కడకు చేరుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!







