వియత్నాం అధ్యక్షునికి స్వాగతం పలికిన మోడీ
- March 03, 2018
న్యూఢిల్లీ : ద్వైపాక్షిక చర్చల కోసం భారత్లో పర్యటిస్తున్న వియత్నాం అధ్యక్షుడు త్రాన్ డై క్వాంగ్ను ఇక్కడి హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్రమోడీ స్వాగతం పలికారు. ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మొదటిగా వియత్నాం అధ్యక్షుడు రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. రాష్ట్రపతి భవన్లో సంప్రదాయకంగా ఆతిథ్యాన్ని స్వీకరించారు. మూడు రోజుల భారత్ పర్యటన సందర్భంగా వియత్నాం అధ్యక్షుడు శుక్రవారం సాయంత్రం ఇక్కడకు చేరుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







