వియత్నాం అధ్యక్షునికి స్వాగతం పలికిన మోడీ
- March 03, 2018
న్యూఢిల్లీ : ద్వైపాక్షిక చర్చల కోసం భారత్లో పర్యటిస్తున్న వియత్నాం అధ్యక్షుడు త్రాన్ డై క్వాంగ్ను ఇక్కడి హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్రమోడీ స్వాగతం పలికారు. ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మొదటిగా వియత్నాం అధ్యక్షుడు రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. రాష్ట్రపతి భవన్లో సంప్రదాయకంగా ఆతిథ్యాన్ని స్వీకరించారు. మూడు రోజుల భారత్ పర్యటన సందర్భంగా వియత్నాం అధ్యక్షుడు శుక్రవారం సాయంత్రం ఇక్కడకు చేరుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







