శంషాబాద్ విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం
- March 03, 2018శంషాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఓ అంతర్జాతీయ విమానంలో ఇంధనం నింపుతుండగా లీక్ అయ్యి.. రన్వే పై పడింది. దీన్ని గమనించిన ఎయిర్పోర్ట్ ఫైర్ సిబ్బంది.. హుటాహుటీన రన్ వేను శుభ్రం చేశారు. దీంతో విమానానికి ప్రమాదం తప్పింది. జెడ్డా నుంచి ఇండోనేషియా వెళ్తున్న సిటీలింక్స్ ఎయిర్లైన్స్ విమానం.. ఇంధనం అయిపోవడంతో.. శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఎయిర్పోర్ట్లోని ఫ్యూయల్ స్టేషన్లో ఫిల్ చేస్తుండగా. ఒక్కసారిగా లీక్ అయ్యింది. సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే ఇంధనం లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి