పాక్ లో 'సెనేటర్'గా ఎన్నికైన భారత మహిళ

- March 04, 2018 , by Maagulf
పాక్ లో 'సెనేటర్'గా ఎన్నికైన భారత మహిళ

పాకిస్థాన్‌లో భారత్‌కు చెందిన క్రిష్ణ కుమారి కోల్హి చరిత్ర సృష్టించింది. సింధ్ ప్రావిన్స్‌లో సెనేటర్‌గా ఎన్నికైన తొలి హిందూ దళిత మహిళగా రికార్డు సృష్టించింది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరపున మహిళలకు రిజర్వ్ చేసి ఉన్న స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఎన్నికైంది. ఈమె నగర్‌పర్కార్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన ఈమె తండ్రి ఓ నిరుపేద రైతు. 2013లో సింధ్ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com