పాక్ లో 'సెనేటర్'గా ఎన్నికైన భారత మహిళ
- March 04, 2018
పాకిస్థాన్లో భారత్కు చెందిన క్రిష్ణ కుమారి కోల్హి చరిత్ర సృష్టించింది. సింధ్ ప్రావిన్స్లో సెనేటర్గా ఎన్నికైన తొలి హిందూ దళిత మహిళగా రికార్డు సృష్టించింది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరపున మహిళలకు రిజర్వ్ చేసి ఉన్న స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఎన్నికైంది. ఈమె నగర్పర్కార్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన ఈమె తండ్రి ఓ నిరుపేద రైతు. 2013లో సింధ్ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్ చేసింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









