పాక్ లో 'సెనేటర్'గా ఎన్నికైన భారత మహిళ
- March 04, 2018
పాకిస్థాన్లో భారత్కు చెందిన క్రిష్ణ కుమారి కోల్హి చరిత్ర సృష్టించింది. సింధ్ ప్రావిన్స్లో సెనేటర్గా ఎన్నికైన తొలి హిందూ దళిత మహిళగా రికార్డు సృష్టించింది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరపున మహిళలకు రిజర్వ్ చేసి ఉన్న స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఎన్నికైంది. ఈమె నగర్పర్కార్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన ఈమె తండ్రి ఓ నిరుపేద రైతు. 2013లో సింధ్ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్ చేసింది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









