పాక్ లో 'సెనేటర్'గా ఎన్నికైన భారత మహిళ
- March 04, 2018
పాకిస్థాన్లో భారత్కు చెందిన క్రిష్ణ కుమారి కోల్హి చరిత్ర సృష్టించింది. సింధ్ ప్రావిన్స్లో సెనేటర్గా ఎన్నికైన తొలి హిందూ దళిత మహిళగా రికార్డు సృష్టించింది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరపున మహిళలకు రిజర్వ్ చేసి ఉన్న స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఎన్నికైంది. ఈమె నగర్పర్కార్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన ఈమె తండ్రి ఓ నిరుపేద రైతు. 2013లో సింధ్ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్ చేసింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







