మార్చి 11 వ తేదీ నుండి 15 వ తేదీ వరకు జీసీసీ ట్రాఫిక్ వారోత్సవం
- March 04, 2018
కువైట్: గల్ఫ్ దేశాల సమాఖ్య ఏకీకృత ట్రాఫిక్ వారం 2018 "మీ జీవితం ఒక విశ్వసనీయమైనది " అనే అంశంతో సురక్షితమైన డ్రైవింగ్ గురించి వాహనదారులు మార్గదర్శక లక్ష్యం ఏర్పరిచేందుకు ఈ వారోత్సవంను పాటిస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ఓ ఉన్నతాధికారి శనివారం చెప్పారు. మార్చి 11 వ తేదీ నుంచి 15 వ తేదీలలో ట్రాఫిక్ ఉల్లంఘనల టికెట్లను జారీ చేయడంపై దృష్టి పెట్టడం లేదు. ట్రాఫిక్ వ్యవహారాల్లో సహాయ కార్యదర్శి, మేజర్ జనరల్ ఫహద్ అల్-షువై ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రచారం ఇప్పటికే పత్రిక వివిధ ఆడియో-దృశ్య మాధ్యమాలు మరియు కమ్యూనికేషన్ అలాగే సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించబడింది. జీసీసీ ఏకీకృత ట్రాఫిక్ వారోత్సవం మొదటిసారిగా 1984 లో ప్రారంభించబడింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







