మార్చి 11 వ తేదీ నుండి 15 వ తేదీ వరకు జీసీసీ ట్రాఫిక్ వారోత్సవం
- March 04, 2018
కువైట్: గల్ఫ్ దేశాల సమాఖ్య ఏకీకృత ట్రాఫిక్ వారం 2018 "మీ జీవితం ఒక విశ్వసనీయమైనది " అనే అంశంతో సురక్షితమైన డ్రైవింగ్ గురించి వాహనదారులు మార్గదర్శక లక్ష్యం ఏర్పరిచేందుకు ఈ వారోత్సవంను పాటిస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ఓ ఉన్నతాధికారి శనివారం చెప్పారు. మార్చి 11 వ తేదీ నుంచి 15 వ తేదీలలో ట్రాఫిక్ ఉల్లంఘనల టికెట్లను జారీ చేయడంపై దృష్టి పెట్టడం లేదు. ట్రాఫిక్ వ్యవహారాల్లో సహాయ కార్యదర్శి, మేజర్ జనరల్ ఫహద్ అల్-షువై ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రచారం ఇప్పటికే పత్రిక వివిధ ఆడియో-దృశ్య మాధ్యమాలు మరియు కమ్యూనికేషన్ అలాగే సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించబడింది. జీసీసీ ఏకీకృత ట్రాఫిక్ వారోత్సవం మొదటిసారిగా 1984 లో ప్రారంభించబడింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









