'మిస్ తెలంగాణా 2018' గ్రాండ్ ఫినాలే మార్చి 8న
- March 04, 2018
హైదరాబాద్:అందం,అంతకుమించిన అత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిలు అయతే చాలు వారి ప్రతిభను వేల్లదిచేసుకునేందుకు తగిన అవకాశం తాము కల్పిస్తామంటు ఆర్ కే మీడియా ప్రమోషన్స్ మరియు ఎజె ఎవేన్చర్స్ సంయుక్తoగా ‘మిస్ తెలంగాణా 2018’ పోటీలను నిర్వహిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న పలు దశల పోటీల తరువాత 27 మంది అమ్మాయిలను ఫైనల్స్ కు ఎంపిక చేశారు.నేడు బంజరహిల్ల్స్ లోని లఖోటియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లో జరిగిన కార్యకమంలో వీరిని మీడియాకు పరిచయం చేశారు.
ఈ సందర్బంగా నిర్వాహకులు రవి పనస (ఆర్ కే మీడియా c.e.o), అనిత (ఎజె ఎవేన్చర్స్), జనార్దన చల్లా, మరియు గౌతం (హబిబ్స్) మాట్లడుతూ “ ఈ పోటీలకు అపూర్వమైన స్పందన వచ్చిoది.ఎక్కువ మంది అమ్మాయిలు రావడంతో రెండు సార్లు ఆడిషన్స్ నిర్వహించాం.వారిలో నుంచి ఈ 27 మందిని ఫైనల్స్ కు ఎంపిక చేశాం. వీరందరికీ గ్రూమింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నాం.ర్యాంప్ వాక్ తదితర అంశాలలో శిక్షణ ఇస్తున్నాo. మార్చి 8వ తేదీన సోమాజిగూడలోని ది పార్క్ హోటల్ లో గ్రాండ్ ఫైనల్స్ నిర్వహించబోతున్నాం...’’ అని అన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్ లుగా లఖోటియా ఫాషన్ ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్, హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ,ఫ్లిక్ స్టార్,లాగిన్ మీడియా వ్యవహరిస్తున్నారు.



తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







