థర్డ్ ఫ్రెంట్ పెట్టాలని కేసీఆర్కు మద్దతు...
- March 04, 2018
జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రెంట్ పెట్టాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్కు పూర్తి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కేసీఆర్కు.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఫోన్ చేశారు.. వారే కాదు దేశం నలుమూలల నుంచి కేసీఆర్ మద్దతు లభిస్తూ ఉంది.
దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సి ఉందని.. మమతా బెనర్జీ తనకు ఫోన్ చేసి మద్దతు తెలిపారని స్వయంగా కేసీఆర్ వివరించారు.. మరోవైపు మహారాష్ట్రకు చెందిన ఇద్దరు ఎంపీలు కూడా మద్దతు తెలిపారన్నారు.
జాతీయ పార్టీ నాయకులే కాదు.. రాష్ట్రంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు సైతం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు అవసరం ఉందని.. కేసీఆర్కు మద్దతు తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









