ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే
- March 05, 2018
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాయికగా పూజా హెగ్డే నటించనున్నట్లు చిత్ర బృందం ప్రకటన చేసింది. తమన్ సినిమాకు బాణీలు అందిస్తుండగా, పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఏప్రిల్లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్లతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పూజా హెగ్డే రిప్లై ఇచ్చింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







