130 మందికి పైగా వలసదారుల అరెస్ట్, డిపోర్టేషన్
- March 05, 2018
మస్కట్: మొత్తం 138 వలసదారులైన కార్మికుల్ని అరెస్ట్ చేసి, డిపోర్టేషన్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. అల్ బురైమిలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 82 మంది కార్మికులు లేబర్ చట్టాల్ని ఉల్లంఘించారు. 71 మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుండగా, 11 మంది ప్రైవేట్ వర్క్ ఫోర్స్గా పనిచేస్తున్నారు. 82 మందిలో 52 మంది తమ ఉద్యోగాల్ని వదులుకున్న లేబర్స్ కాగా, 30 మంది తొలగించబడ్డ వర్క్ ఫోర్స్లో భాగంగా ఉన్నారు. ఇంకో వైపున 56 మంది వలసదారుల్ని లేబర్ చట్టంలోని పలు ప్రొవిజన్స్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. మినిస్ట్రీ ఆఫ్ బురైమి, రెగ్యులర్గా ప్రైవేట్ సెక్టార్కి చెందిన ఎస్టాబ్లిష్మెంట్స్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడే ఎక్కువమంది వలసదారులు ఉంటున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







