130 మందికి పైగా వలసదారుల అరెస్ట్, డిపోర్టేషన్
- March 05, 2018
మస్కట్: మొత్తం 138 వలసదారులైన కార్మికుల్ని అరెస్ట్ చేసి, డిపోర్టేషన్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. అల్ బురైమిలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 82 మంది కార్మికులు లేబర్ చట్టాల్ని ఉల్లంఘించారు. 71 మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుండగా, 11 మంది ప్రైవేట్ వర్క్ ఫోర్స్గా పనిచేస్తున్నారు. 82 మందిలో 52 మంది తమ ఉద్యోగాల్ని వదులుకున్న లేబర్స్ కాగా, 30 మంది తొలగించబడ్డ వర్క్ ఫోర్స్లో భాగంగా ఉన్నారు. ఇంకో వైపున 56 మంది వలసదారుల్ని లేబర్ చట్టంలోని పలు ప్రొవిజన్స్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. మినిస్ట్రీ ఆఫ్ బురైమి, రెగ్యులర్గా ప్రైవేట్ సెక్టార్కి చెందిన ఎస్టాబ్లిష్మెంట్స్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడే ఎక్కువమంది వలసదారులు ఉంటున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









