130 మందికి పైగా వలసదారుల అరెస్ట్, డిపోర్టేషన్
- March 05, 2018
మస్కట్: మొత్తం 138 వలసదారులైన కార్మికుల్ని అరెస్ట్ చేసి, డిపోర్టేషన్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. అల్ బురైమిలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 82 మంది కార్మికులు లేబర్ చట్టాల్ని ఉల్లంఘించారు. 71 మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుండగా, 11 మంది ప్రైవేట్ వర్క్ ఫోర్స్గా పనిచేస్తున్నారు. 82 మందిలో 52 మంది తమ ఉద్యోగాల్ని వదులుకున్న లేబర్స్ కాగా, 30 మంది తొలగించబడ్డ వర్క్ ఫోర్స్లో భాగంగా ఉన్నారు. ఇంకో వైపున 56 మంది వలసదారుల్ని లేబర్ చట్టంలోని పలు ప్రొవిజన్స్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. మినిస్ట్రీ ఆఫ్ బురైమి, రెగ్యులర్గా ప్రైవేట్ సెక్టార్కి చెందిన ఎస్టాబ్లిష్మెంట్స్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడే ఎక్కువమంది వలసదారులు ఉంటున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







