డొమెస్టిక్ ఉమ్రా ఫిలిగ్రిమ్స్కి రుసుము లేదు
- March 05, 2018
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా, సోషల్ మీడియాలో ఉమ్రా రుసుముపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించింది. డొమెస్టిక్ ఉమ్రా పిలిగ్రిమ్స్పై రుసుము విధించబోతున్నారంటూ రూమర్స్ వినవస్తుండగా, వాటిని మినిస్ట్రీ ఖండించింది. డొమెస్టిక్ ఉమ్రా ఫిలిగ్రిమ్స్ నుంచి 400 - 700 సౌదీ రియాల్స్ని 18 ఏళ్ళకు పైబడ్డవారి దగ్గరనుంచి రుసుముగా వసూలు చేస్తున్నారని రూమర్స్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యాయి. ఎయిర్పోర్ట్స్, అలాగే మక్కా ఎంట్రీ పాయింట్స్ వద్ద ప్రత్యేకంగా అధికారుల్ని నియమించి ఈ రుసుముల్ని వసూలు చేయనున్నట్లు ఆ రూమర్స్ పేర్కొంటున్నాయి. అయితే ఈ రూమర్స్ని మినిస్ట్రీ ఖండించింది. యాత్రీకులకు సకల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామనీ, 2020 నాటికి యాత్రీకుల సంఖ్య 15 మిలియన్లకు చేరుకుంటుందనీ, 2030 నాటికి ఈ సంఖ్య 30 మిలియన్లకు చేరుకోవచ్చని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







