డొమెస్టిక్ ఉమ్రా ఫిలిగ్రిమ్స్కి రుసుము లేదు
- March 05, 2018
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా, సోషల్ మీడియాలో ఉమ్రా రుసుముపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించింది. డొమెస్టిక్ ఉమ్రా పిలిగ్రిమ్స్పై రుసుము విధించబోతున్నారంటూ రూమర్స్ వినవస్తుండగా, వాటిని మినిస్ట్రీ ఖండించింది. డొమెస్టిక్ ఉమ్రా ఫిలిగ్రిమ్స్ నుంచి 400 - 700 సౌదీ రియాల్స్ని 18 ఏళ్ళకు పైబడ్డవారి దగ్గరనుంచి రుసుముగా వసూలు చేస్తున్నారని రూమర్స్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యాయి. ఎయిర్పోర్ట్స్, అలాగే మక్కా ఎంట్రీ పాయింట్స్ వద్ద ప్రత్యేకంగా అధికారుల్ని నియమించి ఈ రుసుముల్ని వసూలు చేయనున్నట్లు ఆ రూమర్స్ పేర్కొంటున్నాయి. అయితే ఈ రూమర్స్ని మినిస్ట్రీ ఖండించింది. యాత్రీకులకు సకల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామనీ, 2020 నాటికి యాత్రీకుల సంఖ్య 15 మిలియన్లకు చేరుకుంటుందనీ, 2030 నాటికి ఈ సంఖ్య 30 మిలియన్లకు చేరుకోవచ్చని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు









