ట్రాఫిక్ ప్రచార వేళ ....50 డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం
- March 06, 2018
కువైట్:ఫర్వాణీయ ట్రాఫిక్ అధికారులు జెలీబ్ అల్ శుయూఖ్ ప్రాంతంలో విస్తృత ట్రాఫిక్ ప్రచారం నిర్వహించారు. ఆ నివేదిక ప్రకారం120 ట్రాఫిక్ నోటీసులు జారీ చేసింది., ప్రచార సమయంలో 70 ఉల్లంఘనకు పాల్పడిన వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.ఆ విధంగా స్వాధీనం చేసుకున్న వాహనాల కార్ఖానా కు సూచించబడ్డాయి. ఇదే ప్రచారంలో అదనంగా 50 డ్రైవింగ్ లైసెన్సులతో పాటు వాహన రిజిస్ట్రేషన్ పుస్తకాలు జప్తు చేయబడ్డాయి. ఫార్వార్షియా గవర్నరేట్ అన్ని ప్రాంతాలలో ఇటువంటి ప్రచారాలు జరుగుతాయని నివేదించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









