పల్లీ బర్పీ
- March 06, 2018కావలసిన పదార్థాలు
వేగించిన పల్లీలు- పావు కిలో, చక్కెర- 150 గ్రా., కుంకుమ పువ్వు- చిటికెడు, నెయ్యి- ఒక టేబుల్ స్పూను, బాదం, పిస్తాలు- అర కప్పు, నీళ్లు- రెండు గ్లాసులు.
తయారీ విధానం
వేగించిన పల్లీలను మిక్సీలో మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో చక్కెర, నీళ్లు పోసి పాకం పట్టాలి. తర్వాత ఉండకట్టకుండా చెంచాతో కలుపుతూ పల్లీల పొడి వేయాలి. పొడి పాకంలో బాగా కలిసిపోయి చిక్కబడిన తర్వాత నెతిలో వేగించిన బాదం, పిస్తాలు, కుంకుమ పువ్వు వేసి దించేయాలి. ఒక ప్లేటులో ఈ మిశ్రమాన్ని సమానంగా పోసి చల్లారిన తర్వాత నచ్చిన ఆకారంలో కత్తిరించుకోవాలి.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన