పల్లీ బర్పీ
- March 06, 2018
కావలసిన పదార్థాలు
వేగించిన పల్లీలు- పావు కిలో, చక్కెర- 150 గ్రా., కుంకుమ పువ్వు- చిటికెడు, నెయ్యి- ఒక టేబుల్ స్పూను, బాదం, పిస్తాలు- అర కప్పు, నీళ్లు- రెండు గ్లాసులు.
తయారీ విధానం
వేగించిన పల్లీలను మిక్సీలో మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో చక్కెర, నీళ్లు పోసి పాకం పట్టాలి. తర్వాత ఉండకట్టకుండా చెంచాతో కలుపుతూ పల్లీల పొడి వేయాలి. పొడి పాకంలో బాగా కలిసిపోయి చిక్కబడిన తర్వాత నెతిలో వేగించిన బాదం, పిస్తాలు, కుంకుమ పువ్వు వేసి దించేయాలి. ఒక ప్లేటులో ఈ మిశ్రమాన్ని సమానంగా పోసి చల్లారిన తర్వాత నచ్చిన ఆకారంలో కత్తిరించుకోవాలి.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి