విషాదాన్ని దిగమింగి మళ్ళీ షూటింగ్ లో జాన్వి..!
- March 08, 2018
శ్రీదేవి సడెన్ డెత్ తో కుటుంబ సభ్యులతో పాటు.. సినీ పరిశ్రమ వర్గాలు, అభిమానులు షాక్ కి గురయ్యాయి. ఇక శ్రీదేవి కి అత్యంత ఇష్టమైన కూతురు జాన్వికి తల్లి మరణం తీరని తీరని లోటు.. ఇక రెండు రోజుల క్రితం తన 21వ పుట్టిన రోజును అనాథాశ్రమంలో జరుపుకొన్నది.. కాగా జాన్వి తల్లి విషాదాంతాన్ని దిగమింగుకొని ధడక్ సినిమా సెట్ లో అడుగు పెట్టింది. తల్లి మరణంతో షూటింగ్ కు చాలా రోజులు బ్రేక్ ఇచ్చినా.. షెడ్యూల్ ప్రకారం మూవీ విడుదలకు సహకరించెందుకు సినిమా షూటింగ్ హాజరు కావాలని జాన్వి నిర్ణయించుకొన్నది. దీంతో బాంద్రా కార్టర్ రోడ్డులో సహ నటుడు ఇషాన్ ఖట్టర్ తో కలిసి జాన్వి షూటింగ్ లో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఇక్కడ షూటింగ్ ను జరుపుకొని నెక్స్ట్ వీక్ చిత్ర యూనిట్ ఇంటర్వెల్ సీన్స్ ను తెరకెక్కించేందుకు కోల్ కతా పయనంకానున్నది. తమ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది అని దర్శకుడు శశాంక్ ఖైతాన్ చెప్పారు. తన కూతుర్ని వెండి తెరపై చూసుకోవాలి అన్న కోరిక తీరకుండానే.. శ్రీదేవి మృతి చెందింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







