43 వేలమంది ఉల్లంఘనదారులకు లభించిన క్షమాకాలం
- March 14, 2018
కువైట్ : క్షమాబిక్ష కారణంగా 43 వేలమంది ప్రవాసీయులకు రెసిడెన్సీ ఉల్లంఘనదారులకు ఊరట లభించినట్లయింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం 30 వేలమంది ప్రవాసీయులు ఎటువంటి జరిమానాలు చెల్లించకుండా దేశం విడిచిపెట్టడం జరిగిందని పేర్కొంటూ మరో 13 వేల మంది ప్రవాసీయులు వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన కారణంగా 8 మిలియన్ల కువైట్ దినార్లను వారు మొత్తం జరిమానాగా చెల్లించినట్లు రెసిడెన్సీ వ్యవహారాల శాఖ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ తలాల్ మారాఫీ, ఆయన సహాయకుడు మేజర్ జనరల్ అబ్దుల్లా అల్ హజీరి ఉల్లంఘించినవారి లావాదేవీలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









