43 వేలమంది ఉల్లంఘనదారులకు లభించిన క్షమాకాలం
- March 14, 2018
కువైట్ : క్షమాబిక్ష కారణంగా 43 వేలమంది ప్రవాసీయులకు రెసిడెన్సీ ఉల్లంఘనదారులకు ఊరట లభించినట్లయింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం 30 వేలమంది ప్రవాసీయులు ఎటువంటి జరిమానాలు చెల్లించకుండా దేశం విడిచిపెట్టడం జరిగిందని పేర్కొంటూ మరో 13 వేల మంది ప్రవాసీయులు వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన కారణంగా 8 మిలియన్ల కువైట్ దినార్లను వారు మొత్తం జరిమానాగా చెల్లించినట్లు రెసిడెన్సీ వ్యవహారాల శాఖ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ తలాల్ మారాఫీ, ఆయన సహాయకుడు మేజర్ జనరల్ అబ్దుల్లా అల్ హజీరి ఉల్లంఘించినవారి లావాదేవీలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







