ఒమన్లో ఇండియన్ స్కూల్ ఫీజుల పెంపు
- March 14, 2018
మస్కట్: ఇండియన్ స్కూల్ మస్కట్ (ఐఎస్ఎం) ట్యూషన్ ఫీజుల్ని ఈ ఏడాది నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. గల్ఫ్ రీజియన్లోనే అతి పెద్ద కో-ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్గా ఈ సంస్థ పేరు సంపాదించుకుంది. 9,200 మందికి పైగా స్టూడెంట్స్ ఈ విద్యా సంస్థలో ఉన్నారు. ఐఎస్ఎం స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజీవ్ కుమార్ చౌహన్ మాట్లాడుతూ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ప్రపోజల్ని ఆమోదించారనీ, నెలకు 2 ఒమన్ రియాల్ ట్యూషన్ ఫీజుని 1 నుంచి 12 తరగతుల వరకు పెంచాలని ఆ ప్రపోజల్ పేర్కొందని తెలిపారు. ఫీజుల పెంపు ద్వారా సమకూరే అదనపు నిధులతో స్టాఫ్ జీతాల రీస్ట్రక్చరింగ్ కోసం వినియోగించనున్నట్లు ఐఎస్ఎం పేర్కొంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







