ఒమన్లో ఇండియన్ స్కూల్ ఫీజుల పెంపు
- March 14, 2018
మస్కట్: ఇండియన్ స్కూల్ మస్కట్ (ఐఎస్ఎం) ట్యూషన్ ఫీజుల్ని ఈ ఏడాది నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. గల్ఫ్ రీజియన్లోనే అతి పెద్ద కో-ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్గా ఈ సంస్థ పేరు సంపాదించుకుంది. 9,200 మందికి పైగా స్టూడెంట్స్ ఈ విద్యా సంస్థలో ఉన్నారు. ఐఎస్ఎం స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజీవ్ కుమార్ చౌహన్ మాట్లాడుతూ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ప్రపోజల్ని ఆమోదించారనీ, నెలకు 2 ఒమన్ రియాల్ ట్యూషన్ ఫీజుని 1 నుంచి 12 తరగతుల వరకు పెంచాలని ఆ ప్రపోజల్ పేర్కొందని తెలిపారు. ఫీజుల పెంపు ద్వారా సమకూరే అదనపు నిధులతో స్టాఫ్ జీతాల రీస్ట్రక్చరింగ్ కోసం వినియోగించనున్నట్లు ఐఎస్ఎం పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







