ఒమన్లో ఇండియన్ స్కూల్ ఫీజుల పెంపు
- March 14, 2018
మస్కట్: ఇండియన్ స్కూల్ మస్కట్ (ఐఎస్ఎం) ట్యూషన్ ఫీజుల్ని ఈ ఏడాది నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. గల్ఫ్ రీజియన్లోనే అతి పెద్ద కో-ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్గా ఈ సంస్థ పేరు సంపాదించుకుంది. 9,200 మందికి పైగా స్టూడెంట్స్ ఈ విద్యా సంస్థలో ఉన్నారు. ఐఎస్ఎం స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజీవ్ కుమార్ చౌహన్ మాట్లాడుతూ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ప్రపోజల్ని ఆమోదించారనీ, నెలకు 2 ఒమన్ రియాల్ ట్యూషన్ ఫీజుని 1 నుంచి 12 తరగతుల వరకు పెంచాలని ఆ ప్రపోజల్ పేర్కొందని తెలిపారు. ఫీజుల పెంపు ద్వారా సమకూరే అదనపు నిధులతో స్టాఫ్ జీతాల రీస్ట్రక్చరింగ్ కోసం వినియోగించనున్నట్లు ఐఎస్ఎం పేర్కొంది.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు