'ఉరిమే మనసే' అంటూ ఊరించేస్తున్న నాచురల్ స్టార్ నానీ
- March 15, 2018
నాచురల్ స్టార్ నానీ మరో సినిమాతో మళ్లీ అభిమానులను పలకరించడానికి సిద్దమవుతున్నాడు. ఏప్రిల్ 12 రిలీజవుతున్న 'కృష్ణార్జున యుద్ధం'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా 'ఉరిమే మనసే' అనే ఓ సాంగ్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నానీ సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు హిప్హాప్ తమిజా సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







