'ఉరిమే మనసే' అంటూ ఊరించేస్తున్న నాచురల్ స్టార్ నానీ
- March 15, 2018
నాచురల్ స్టార్ నానీ మరో సినిమాతో మళ్లీ అభిమానులను పలకరించడానికి సిద్దమవుతున్నాడు. ఏప్రిల్ 12 రిలీజవుతున్న 'కృష్ణార్జున యుద్ధం'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా 'ఉరిమే మనసే' అనే ఓ సాంగ్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నానీ సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు హిప్హాప్ తమిజా సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..







