స్వాతికిరణం 'మంజునాథ్' ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..!
- March 19, 2018
మాస్టర్ మంజునాథ్ మూడేళ్ళ వయసులోనే నటనను ప్రారంభించి... 'మాల్గుడి డేస్' తో ఎంతో ఫేమస్ అయ్యాడు.. దురదర్శన్ లో ఈ సీరియల్ ప్రసారం అయ్యింది. బాలనటుడుగా పలు హిందీ, కన్నడ చిత్రాలతో పాటు... స్వాతి కిరణం అనే సినిమాలో కూడా మంజునాథ్ నటించాడు. బాలనటుడుగా నటిస్తూనే చదువుకున్న మంజునాథ్.. 19 ఏళ్ల వయసులో నటనకు పూర్తిగా విడిచిపెట్టి... చదువు మీద దృష్టిపెట్టాడు.. మైసూర్ యూనివర్సిటీలో బీఏ.. బెంగళూరు యూనివర్శిటీలో ఎంఏ పట్టపొందాడు... సినిమాటోగ్రఫీలో డిప్లమో కూడా పూర్తి చేసిన మంజునాథ్ బెంగళూరులో పీఆర్ కన్సల్టెన్సీ ని నిర్వహిస్తూనే.. ఇన్ఫా స్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ ప్రైజెస్ లో పనిచేస్తున్నాడు. స్వర్ణిక అనే యువతిని పెళ్లి చేసుకొన్న మంజునాథ్ కు ఒక కొడుకు ఉన్నాడు..
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!
- భారత్–బహ్రెయిన్ భాగస్వామ్యం మరింత బలోపేతం..!!
- జలీబ్ అల్ షుయూఖ్లో 315 ఉల్లంఘనలు నమోదు..!!
- ఖతార్లో 7,144 నిరుపయోగ వాహనాల తొలగింపు..!!
- ఒమన్లో ప్రవాస ఉద్యోగులకు కొత్త నిబంధన..!!
- దుబాయ్ కార్మికులకు ఉచిత ఐస్క్రీమ్ పంపిణీకి యూఏఈ నివాసితులకు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం
- పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఇరాన్ పై అమెరికా ముమ్మర దాడులు–వంతెనల ధ్వంసం, ఏడుగురు మృతి
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్







