స్వాతికిరణం 'మంజునాథ్' ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..!
- March 19, 2018మాస్టర్ మంజునాథ్ మూడేళ్ళ వయసులోనే నటనను ప్రారంభించి... 'మాల్గుడి డేస్' తో ఎంతో ఫేమస్ అయ్యాడు.. దురదర్శన్ లో ఈ సీరియల్ ప్రసారం అయ్యింది. బాలనటుడుగా పలు హిందీ, కన్నడ చిత్రాలతో పాటు... స్వాతి కిరణం అనే సినిమాలో కూడా మంజునాథ్ నటించాడు. బాలనటుడుగా నటిస్తూనే చదువుకున్న మంజునాథ్.. 19 ఏళ్ల వయసులో నటనకు పూర్తిగా విడిచిపెట్టి... చదువు మీద దృష్టిపెట్టాడు.. మైసూర్ యూనివర్సిటీలో బీఏ.. బెంగళూరు యూనివర్శిటీలో ఎంఏ పట్టపొందాడు... సినిమాటోగ్రఫీలో డిప్లమో కూడా పూర్తి చేసిన మంజునాథ్ బెంగళూరులో పీఆర్ కన్సల్టెన్సీ ని నిర్వహిస్తూనే.. ఇన్ఫా స్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ ప్రైజెస్ లో పనిచేస్తున్నాడు. స్వర్ణిక అనే యువతిని పెళ్లి చేసుకొన్న మంజునాథ్ కు ఒక కొడుకు ఉన్నాడు..
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ