స్వాతికిరణం 'మంజునాథ్' ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..!

- March 19, 2018 , by Maagulf
స్వాతికిరణం 'మంజునాథ్' ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..!

మాస్టర్ మంజునాథ్ మూడేళ్ళ వయసులోనే నటనను ప్రారంభించి... 'మాల్గుడి డేస్' తో ఎంతో ఫేమస్ అయ్యాడు.. దురదర్శన్ లో ఈ సీరియల్ ప్రసారం అయ్యింది. బాలనటుడుగా పలు హిందీ, కన్నడ చిత్రాలతో పాటు... స్వాతి కిరణం అనే సినిమాలో కూడా మంజునాథ్ నటించాడు. బాలనటుడుగా నటిస్తూనే చదువుకున్న మంజునాథ్.. 19 ఏళ్ల వయసులో నటనకు పూర్తిగా విడిచిపెట్టి... చదువు మీద దృష్టిపెట్టాడు.. మైసూర్ యూనివర్సిటీలో బీఏ.. బెంగళూరు యూనివర్శిటీలో ఎంఏ పట్టపొందాడు... సినిమాటోగ్రఫీలో డిప్లమో కూడా పూర్తి చేసిన మంజునాథ్ బెంగళూరులో పీఆర్ కన్సల్టెన్సీ ని నిర్వహిస్తూనే.. ఇన్ఫా స్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ ప్రైజెస్ లో పనిచేస్తున్నాడు. స్వర్ణిక అనే యువతిని పెళ్లి చేసుకొన్న మంజునాథ్ కు ఒక కొడుకు ఉన్నాడు.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com