మారియట్ రిసార్ట్లోని ఒమన్ వర్కర్స్కి మినిమమ్ వేజ్ పెంపు
- March 20, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, మారియట్ రిసార్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం నేషనల్ వర్క్ ఫోర్స్కి మినిమమ్ వేజ్లను పెంచారు. ఇకపై మినిమమ్ వేజ్ 420 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మేన్ పవర్ - దోహార్, మారియట్ రిసార్ట్తో ఒప్పందం కుదుర్చుకుందనీ, నేషనల్ వర్క్ ఫోర్స్కి ఈ పెంపు వర్తిస్తుందనీ మినిస్ట్రీ ఓ ప్రకటనలో వెల్లడించింది. మే నుంచి మినిమమ్ వేజ్ 420 ఒమన్ రియాల్స్ అమల్లోకి వస్తుందని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..