ఏప్రిల్ 2 నుంచి హెచ్1బీ వీసా ప్రాసెసింగ్
- March 20, 2018
న్యూఢిల్లీ : హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్1బీ పిటీషన్లపై ప్రీమియం ప్రాసెసింగ్ను ఎత్తివేసినట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ పేర్కొన్నది. భారతీయ ఐటీ ఉద్యోగులు సాధారణంగా హెచ్1బీ వీసాలను దరఖాస్తు చేసుకుంటారు. అమెరికా కంపెనీలు ఇండియన్ టెకీలకు ఎక్కువగా ఈ వీసాలను జారీ చేస్తాయి. 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ పిటీషన్ ఫైలింగ్ ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభంకానున్నది. ప్రీమియం ప్రాసెసింగ్ పద్ధతిని ఎత్తివేయడం ద్వారా హెచ్1బీ ప్రాసెసింగ్ సమయం మరింత తగ్గనున్నది. ప్రతి ఏడాది అమెరికా ప్రభుత్వం 65 వేల హెచ్1బీ వీసాలను జారీ చేస్తుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







