ఏప్రిల్ 2 నుంచి హెచ్1బీ వీసా ప్రాసెసింగ్
- March 20, 2018
న్యూఢిల్లీ : హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్1బీ పిటీషన్లపై ప్రీమియం ప్రాసెసింగ్ను ఎత్తివేసినట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ పేర్కొన్నది. భారతీయ ఐటీ ఉద్యోగులు సాధారణంగా హెచ్1బీ వీసాలను దరఖాస్తు చేసుకుంటారు. అమెరికా కంపెనీలు ఇండియన్ టెకీలకు ఎక్కువగా ఈ వీసాలను జారీ చేస్తాయి. 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ పిటీషన్ ఫైలింగ్ ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభంకానున్నది. ప్రీమియం ప్రాసెసింగ్ పద్ధతిని ఎత్తివేయడం ద్వారా హెచ్1బీ ప్రాసెసింగ్ సమయం మరింత తగ్గనున్నది. ప్రతి ఏడాది అమెరికా ప్రభుత్వం 65 వేల హెచ్1బీ వీసాలను జారీ చేస్తుంది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









