మళ్ళీ కాలేజీకి వెళ్తున్న 'సాయి పల్లవి'
- March 20, 2018నటి సాయిపల్లవి టీచర్గా ఎంట్రీ ఇచ్చి స్టూడెంట్ అయిపోయింది. ఫిదా, ఎంసీఏ సినిమాల్లో స్టూడెంట్గా నటించిన ఈ మలయాళ కుట్టి మరోసారి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయింది. శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'పడి పడి లేచె మనసు'లో సాయి పల్లవి నాయిక. ఈ సినిమా షూటింగ్ కోల్కతాలో జరుగుతోంది. చిత్రంలో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్గా నటిస్తుందని సమాచారం. సాయిపల్లవి రియల్ లైఫ్లోనూ బీడీఎస్ పూర్తి చేసింది.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి