ముఖేష్ అంబానీ నిర్మాతగా వెయ్యికోట్లతో మహాభారత్
- March 21, 2018బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మహాభారతాన్ని తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారు. 'మహాభారత్' సినిమా తెరకెక్కించడానికి సుమారు 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించేందుకు రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ వ్యవహరించనున్నారట. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని వివిధ దర్శకుల చేత నాలుగైదు భాగాలుగా తెరకెక్కించనున్నారట.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ