నవరోజ్ నాడు రక్తసిక్తమైన కాబూల్
- March 21, 2018ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో బాంబు పేలుడు ఘటనలో 25 మంది మృతిచెందారు. మరో 18 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలీ అబద్ హాస్పిటల్, కాబుల్ వర్సిటీ సమీపంలో పేలుడు సంభవించింది. కారు బాంబుతో దాడి చేసి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సెక్యూర్టీ దళాలు ఆ ప్రాంతాన్ని మూసేశాయి. ఆఫ్ఘనిస్తాన్లో బుధవారం నవరోజ్(నూతన సంవత్సరం) జరుపుకుంటుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ