నయనతారకు 'ది హిందూ ఎక్స్ లెన్స్' అవార్డు..
- March 24, 2018
'ది హిందూ' ఆంగ్ల దినపత్రిక 'వరల్డ్ ఆఫ్ ఉమెన్-2018' అవార్డులలో భాగంగా సినీరంగంలో అత్యుత్తమ నటనను కనబరుస్తున్న దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతారను ఎక్స్ లెన్స్ అవార్డుతో సత్కరించింది.. చెన్నై లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు.. ఈ సందర్భంగా నయన్ మాట్లాడుతూ, ..తన తల్లిదండ్రులకు, సోదరుడికి కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాక తనకు కాబోయే భర్త విఘ్నేశ్ని ప్రస్తావిస్తూ అతడికి కూడా కృతజ్ఞతలు తెలిపింది. తొలిసారిగా నయన్ తనకు కాబోయే భర్త అంటూ ప్రకటించింది.. ఈ ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.. వారి వివాహం ఈ ఏడాది చివరిలో జరగనుందని టాక్.. ప్రస్తుతం నయనతార తెలుగులో సైరాలో నటిస్తుండగా, తమిళంలో అరడజన్ కు పైగా చిత్రాలు చేతిలో ఉన్నాయి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!