నయనతారకు 'ది హిందూ ఎక్స్ లెన్స్' అవార్డు..
- March 24, 2018
'ది హిందూ' ఆంగ్ల దినపత్రిక 'వరల్డ్ ఆఫ్ ఉమెన్-2018' అవార్డులలో భాగంగా సినీరంగంలో అత్యుత్తమ నటనను కనబరుస్తున్న దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతారను ఎక్స్ లెన్స్ అవార్డుతో సత్కరించింది.. చెన్నై లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు.. ఈ సందర్భంగా నయన్ మాట్లాడుతూ, ..తన తల్లిదండ్రులకు, సోదరుడికి కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాక తనకు కాబోయే భర్త విఘ్నేశ్ని ప్రస్తావిస్తూ అతడికి కూడా కృతజ్ఞతలు తెలిపింది. తొలిసారిగా నయన్ తనకు కాబోయే భర్త అంటూ ప్రకటించింది.. ఈ ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.. వారి వివాహం ఈ ఏడాది చివరిలో జరగనుందని టాక్.. ప్రస్తుతం నయనతార తెలుగులో సైరాలో నటిస్తుండగా, తమిళంలో అరడజన్ కు పైగా చిత్రాలు చేతిలో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







