ఇళయరాజపై క్రైస్తవుల ఆగ్రహం
- March 27, 2018
సంగీత దర్శకుడు ఇళయరాజా ఓ కామెంట్తో క్రైస్తవుల ఆగ్రహానికి గురయ్యారు. 'కేవలం రమణ మహర్షి మాత్రమే చనిపోయిన తర్వాత తిరిగి వచ్చారు. ప్రపంచంలో మరెవరికీ ఇది సాధ్యపడలేదు' అని ఓ ఇంటర్వ్యూలో మ్యాస్ట్రో అన్నారు. ఈ వ్యాఖ్యలపై క్రైస్తవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో నిరసనలు తెలుపుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..