వచ్చే జూన్ కల్లా దేశంలో 5జి - టెలికాం కార్యదర్శి సుందరరాజన్
- March 27, 2018
న్యూఢిల్లీ: ఈఏడాది జూన్ కల్లా భారత్ 5జి సాంకేతికతకు పూర్తిస్థాయి మార్గసూచితో సిద్ధం కాగలదని టెలికాం కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. డిజిటల్ భారత్ లక్ష్య సాధనకు 5జి సాంకేతిక ముఖ్యమైనది ఆమె మంగళవారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. 5జి సాంకేతికలో ముందువరుసలో నిలిచేందుకు విద్యా, పారిశ్రామిక, స్టార్టప్ తదితల లబ్ధిదారులందరితో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. 5జి సాంకేతికపై ఇప్పటికే అంతర్జాతీయ, పారిశ్రామిక నిపుణులు, ఐఐటిలు, ఐఐఎస్సిలతో కూడిన ఒక ఉన్నత స్థాయి ఫోరం ఇందుకు కృషి చేస్తోందని ఆమె వివరించారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









