వచ్చే జూన్ కల్లా దేశంలో 5జి - టెలికాం కార్యదర్శి సుందరరాజన్
- March 27, 2018
న్యూఢిల్లీ: ఈఏడాది జూన్ కల్లా భారత్ 5జి సాంకేతికతకు పూర్తిస్థాయి మార్గసూచితో సిద్ధం కాగలదని టెలికాం కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. డిజిటల్ భారత్ లక్ష్య సాధనకు 5జి సాంకేతిక ముఖ్యమైనది ఆమె మంగళవారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. 5జి సాంకేతికలో ముందువరుసలో నిలిచేందుకు విద్యా, పారిశ్రామిక, స్టార్టప్ తదితల లబ్ధిదారులందరితో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. 5జి సాంకేతికపై ఇప్పటికే అంతర్జాతీయ, పారిశ్రామిక నిపుణులు, ఐఐటిలు, ఐఐఎస్సిలతో కూడిన ఒక ఉన్నత స్థాయి ఫోరం ఇందుకు కృషి చేస్తోందని ఆమె వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..