వచ్చే జూన్ కల్లా దేశంలో 5జి - టెలికాం కార్యదర్శి సుందరరాజన్
- March 27, 2018
న్యూఢిల్లీ: ఈఏడాది జూన్ కల్లా భారత్ 5జి సాంకేతికతకు పూర్తిస్థాయి మార్గసూచితో సిద్ధం కాగలదని టెలికాం కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. డిజిటల్ భారత్ లక్ష్య సాధనకు 5జి సాంకేతిక ముఖ్యమైనది ఆమె మంగళవారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. 5జి సాంకేతికలో ముందువరుసలో నిలిచేందుకు విద్యా, పారిశ్రామిక, స్టార్టప్ తదితల లబ్ధిదారులందరితో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. 5జి సాంకేతికపై ఇప్పటికే అంతర్జాతీయ, పారిశ్రామిక నిపుణులు, ఐఐటిలు, ఐఐఎస్సిలతో కూడిన ఒక ఉన్నత స్థాయి ఫోరం ఇందుకు కృషి చేస్తోందని ఆమె వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







