చర్చి గోయెర్స్కి దుబాయ్ పోలీసుల సూచన
- March 27, 2018
దుబాయ్ - సెంట్ మేరీస్ కేథలిక్ చర్చ్, ఈస్టర్ సందర్భంగా చర్చికి వచ్చేవారికి ఓ సూచన చేసింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే ప్రత్యేక ప్రార్థనల నిమిత్తం పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు, తమతోపాటు పెద్ద సైజులో వుండే బ్యాక్ ప్యాక్స్ని తీసుకురావొద్దని సూచించింది. బ్యాగ్లను పరీక్షించడం జరుగుతుందనీ, అనుమానిత వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు నిర్వాహకులు. దుబాయ్ పోలీసుల సూచన మేరకే ఈ చర్యలు చేపట్టామని వారంటున్నారు. అయితే ఇది రొటీన్గా జరిగే వ్యవహారమేననీ, భద్రతా పరమైన ఆంక్షలు తప్పనిసరని వారు వివరించారు. పెద్ద సంఖ్యలో జనం పోగయ్యేటప్పుడు అనుకోని ఘటనలు చోటు చేసుకోవచ్చు కాబట్టి, ముందస్తు జాగ్రత్త అవసరమని కేథలిక్ చర్చి ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







