నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్ 08
- March 29, 2018
శ్రీహరికోట : నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్ 08 నింగిలోకి దూసుకెళ్లింది. జీశాట్ ఎఫ్6ఏ ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ అవసరాలకు జీశాట్ -6ఏ ఉపయోగపడనుంది. సమాచార విప్లవానికి జీశాట్ -6ఏ మరింత ఊతమివ్వనుంది. మల్టీ బీమ్ కవరేజ్ ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్ కమ్యూనికేషన్ జీశాట్ -6ఏ అందించనుంది. మొబైల్ రంగంలో పదేళ్లపాటు జీశాట్-6ఏ సేవలందించనుంది. ఇస్రో చైర్మన్గా డాక్టర్ శివన్కు ఇదే మొదటి ప్రయోగం.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







