నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్ 08
- March 29, 2018
శ్రీహరికోట : నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్ 08 నింగిలోకి దూసుకెళ్లింది. జీశాట్ ఎఫ్6ఏ ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ అవసరాలకు జీశాట్ -6ఏ ఉపయోగపడనుంది. సమాచార విప్లవానికి జీశాట్ -6ఏ మరింత ఊతమివ్వనుంది. మల్టీ బీమ్ కవరేజ్ ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్ కమ్యూనికేషన్ జీశాట్ -6ఏ అందించనుంది. మొబైల్ రంగంలో పదేళ్లపాటు జీశాట్-6ఏ సేవలందించనుంది. ఇస్రో చైర్మన్గా డాక్టర్ శివన్కు ఇదే మొదటి ప్రయోగం.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







