అనుమానితుడికి రిమాండ్
- March 30, 2018
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ అల్ మాలికి, సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ నుంచి ట్విట్టర్లో డిఫెమేటరీ ట్వీట్స్ చేసిన నిందితుడికి సంబంధించిన సమాచారం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అందిందని వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. నిందితుడ్ని క్వశ్చన్ చేసి, నిందితుడు ఆ నేరం చేసినట్లు ధృవీకరించింది. పూర్తి విచారణ నిమిత్తం నిందితుడ్ని రిమాండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..