జగన్కు శాసనసభ అంటే గౌరవం లేదు : మంత్రి కొల్లు రవీంద్ర
- March 30, 2018
విజయవాడ : వైఎస్ జగన్మోహన్రెడ్డికి శాసనసభ అంటే గౌరవం లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ. వైసీపీని శాశ్వతంగా అసెంబ్లీకి రాకుండా చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ప్రజలు సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలను గెలిపిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ఉండడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించమంటే వాళ్ల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో నాటకాలాడుతున్నారన్నారు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి గట్టిగా బుద్ది చెబుతారన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!