ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు
- April 03, 2018
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుకే పగ్గాలు అప్పగిస్తున్నారు. రెండుమూడురోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రాబోతోంది. కొద్ది రోజులుగా అధ్యక్ష పదవిపై కసరత్తు చేస్తున్న అధిష్టానం.. చివరికి దీనిపై నిర్ణయం తీసుకుంది. మొదట్నుంచి రేసులో మాజీ మంత్రి మాణిక్యాలరావు పేరే వినిపించినా ఆయన ఆ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా లేకపోవడంతో సోముకు లైన్ క్లియరయ్యింది. ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు రంగంలోకి దిగిన రాంమాధవ్.. సామాజిక సమీకరణాల్ని లెక్కలేకి తీసుకుని ఈసారి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చారు. పార్టీలో ముఖ్యనేతలు అందరితోనూ ఈ విషయంపై ఇప్పటికే అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అధిష్టానం చివరికి వీర్రాజు పేరే ఫైనల్ చేసింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!