ఇజ్రాయిలకు సొంత భూమిపై హక్కుంది...సౌదీ యువరాజు
- April 03, 2018
రియాద్: సొంత భూభాగంలో ప్రశాంత జీవనం గడిపే హక్కు ఇజ్రాయిలీలకు వుంటుందని సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. ఓ అమెరికన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూదులకు సొంత భూభాగంపై నివసించే హక్కు వుందని విశ్వసిస్తున్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ఇజ్రాయిలీలకు సొంత భూభాగంలో ప్రశాంత జీవనం గడిపే హక్కుందని స్పష్టం చేశారు. అయితే ప్రతి ఒక్కరికీ శాంతి, సుస్థిరతలు లభించేందుకు, సాధారణ సంబంధాలు కలిగి వుండేందుకు వీలుగా ఒక శాంతి ఒప్పందం వుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!