ఇజ్రాయిలకు సొంత భూమిపై హక్కుంది...సౌదీ యువరాజు
- April 03, 2018
రియాద్: సొంత భూభాగంలో ప్రశాంత జీవనం గడిపే హక్కు ఇజ్రాయిలీలకు వుంటుందని సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. ఓ అమెరికన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూదులకు సొంత భూభాగంపై నివసించే హక్కు వుందని విశ్వసిస్తున్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ఇజ్రాయిలీలకు సొంత భూభాగంలో ప్రశాంత జీవనం గడిపే హక్కుందని స్పష్టం చేశారు. అయితే ప్రతి ఒక్కరికీ శాంతి, సుస్థిరతలు లభించేందుకు, సాధారణ సంబంధాలు కలిగి వుండేందుకు వీలుగా ఒక శాంతి ఒప్పందం వుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









