ఇజ్రాయిలకు సొంత భూమిపై హక్కుంది...సౌదీ యువరాజు
- April 03, 2018
రియాద్: సొంత భూభాగంలో ప్రశాంత జీవనం గడిపే హక్కు ఇజ్రాయిలీలకు వుంటుందని సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. ఓ అమెరికన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూదులకు సొంత భూభాగంపై నివసించే హక్కు వుందని విశ్వసిస్తున్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ఇజ్రాయిలీలకు సొంత భూభాగంలో ప్రశాంత జీవనం గడిపే హక్కుందని స్పష్టం చేశారు. అయితే ప్రతి ఒక్కరికీ శాంతి, సుస్థిరతలు లభించేందుకు, సాధారణ సంబంధాలు కలిగి వుండేందుకు వీలుగా ఒక శాంతి ఒప్పందం వుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!







