ఇజ్రాయిలకు సొంత భూమిపై హక్కుంది...సౌదీ యువరాజు
- April 03, 2018
రియాద్: సొంత భూభాగంలో ప్రశాంత జీవనం గడిపే హక్కు ఇజ్రాయిలీలకు వుంటుందని సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. ఓ అమెరికన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూదులకు సొంత భూభాగంపై నివసించే హక్కు వుందని విశ్వసిస్తున్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ఇజ్రాయిలీలకు సొంత భూభాగంలో ప్రశాంత జీవనం గడిపే హక్కుందని స్పష్టం చేశారు. అయితే ప్రతి ఒక్కరికీ శాంతి, సుస్థిరతలు లభించేందుకు, సాధారణ సంబంధాలు కలిగి వుండేందుకు వీలుగా ఒక శాంతి ఒప్పందం వుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







