ఒకరికొకరికి వెల్కమ్ చెప్పుకున్న హీరోలు
- April 04, 2018
నాని, నాగ్ కాంబినేషన్లో శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ రెండో షెడ్యూలు ప్రారంభమైంది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్లో నాని, నాగ్లు షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నాని, నాగ్లు ఒకరి ఫోటోలు మరొకరు లీక్ చేసారు. ముందుగా నాని 'ఈ రోజు నుండి కింగ్ వస్తున్నారు. వెల్కమ్ ఆన్ బోర్డ్ అని ట్వీట్ చేస్తే నాగ్ కూడా నాని ఫోటోని షేర్ చేస్తూ 'నాని..నీలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తితో పనిచేయడం కోసం వేచి చూడలేను' అని ట్వీట్ చేసారు. ఈ సినిమాలో రష్మిక మందాన ఒక నాయికగా నటిస్తోంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









