ఒకరికొకరికి వెల్కమ్ చెప్పుకున్న హీరోలు
- April 04, 2018
నాని, నాగ్ కాంబినేషన్లో శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ రెండో షెడ్యూలు ప్రారంభమైంది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్లో నాని, నాగ్లు షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నాని, నాగ్లు ఒకరి ఫోటోలు మరొకరు లీక్ చేసారు. ముందుగా నాని 'ఈ రోజు నుండి కింగ్ వస్తున్నారు. వెల్కమ్ ఆన్ బోర్డ్ అని ట్వీట్ చేస్తే నాగ్ కూడా నాని ఫోటోని షేర్ చేస్తూ 'నాని..నీలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తితో పనిచేయడం కోసం వేచి చూడలేను' అని ట్వీట్ చేసారు. ఈ సినిమాలో రష్మిక మందాన ఒక నాయికగా నటిస్తోంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









