ఒకరికొకరికి వెల్కమ్ చెప్పుకున్న హీరోలు
- April 04, 2018
నాని, నాగ్ కాంబినేషన్లో శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ రెండో షెడ్యూలు ప్రారంభమైంది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్లో నాని, నాగ్లు షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నాని, నాగ్లు ఒకరి ఫోటోలు మరొకరు లీక్ చేసారు. ముందుగా నాని 'ఈ రోజు నుండి కింగ్ వస్తున్నారు. వెల్కమ్ ఆన్ బోర్డ్ అని ట్వీట్ చేస్తే నాగ్ కూడా నాని ఫోటోని షేర్ చేస్తూ 'నాని..నీలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తితో పనిచేయడం కోసం వేచి చూడలేను' అని ట్వీట్ చేసారు. ఈ సినిమాలో రష్మిక మందాన ఒక నాయికగా నటిస్తోంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







