వెయిట్లిఫ్టింగ్లో మీరాబాయికి స్వర్ణం కైవశం
- April 05, 2018గ్రీన్ల్యాండ్ : కామన్వెల్త్ గేమ్స్లో భారత్ తన ఖాతాను కొనసాగిస్తోంది. వెయిట్లిఫ్టింగ్ మహిళల విభాగంలో వరల్డ్ ఛాంపియన్ మీరాబారు చాను 48 కేజీల కేటగిరిలో స్వర్ణపతకాన్ని సాధించారు.
ఆమె 2014 కామన్ వెల్త్ గేమ్స్లో వెండి పతకాన్ని గెలుపొందారు. వెయిట్లిఫ్టింగ్ పురుషుల విభాగంలో 56 కేజీల కేటగిరీలో వెండిపతకంతో గురురాజా బోణీ కొట్టిన సంగతి తెలిసిందే.. భారత్లో కరణం మల్లీశ్వరి తరువాత వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి పతకాలు సాధించడం గమనార్హం.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు