నాసా బంగారు టెలిస్కోప్
- April 05, 2018అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) బంగారు టెలిస్కోప్ తయారుచేసింది. సాధ్యమైనంత ఎక్కువ పరావర్త్తనానికి అవకాశం కోసం బెరీలియంతో చేసిన 18 భాగాల అమరికకు అతిపలుచని బంగారు పూత పూసారు. 'ఇంత పెద్ద మిర్రర్ను ఇంతవరకూ అంతరిక్షంలో ప్రవేశపెట్టలేదు' అని నాసా ఆప్టికల్ టెలిస్కోపిక్ ఎలెమెంట్ మేనేజర్ లీ ఫీన్బెర్గ్ తెలిపారు. దాదాపు 8.8 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన ఈ 21 అడుగుల ఈ గోల్డెన్ టెలిస్కోప్ ను 'జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్'గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని రెడొండో బీచ్ వద్ద పరీక్షలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్