నాసా బంగారు టెలిస్కోప్
- April 05, 2018
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) బంగారు టెలిస్కోప్ తయారుచేసింది. సాధ్యమైనంత ఎక్కువ పరావర్త్తనానికి అవకాశం కోసం బెరీలియంతో చేసిన 18 భాగాల అమరికకు అతిపలుచని బంగారు పూత పూసారు. 'ఇంత పెద్ద మిర్రర్ను ఇంతవరకూ అంతరిక్షంలో ప్రవేశపెట్టలేదు' అని నాసా ఆప్టికల్ టెలిస్కోపిక్ ఎలెమెంట్ మేనేజర్ లీ ఫీన్బెర్గ్ తెలిపారు. దాదాపు 8.8 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన ఈ 21 అడుగుల ఈ గోల్డెన్ టెలిస్కోప్ ను 'జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్'గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని రెడొండో బీచ్ వద్ద పరీక్షలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!