నాసా బంగారు టెలిస్కోప్
- April 05, 2018
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) బంగారు టెలిస్కోప్ తయారుచేసింది. సాధ్యమైనంత ఎక్కువ పరావర్త్తనానికి అవకాశం కోసం బెరీలియంతో చేసిన 18 భాగాల అమరికకు అతిపలుచని బంగారు పూత పూసారు. 'ఇంత పెద్ద మిర్రర్ను ఇంతవరకూ అంతరిక్షంలో ప్రవేశపెట్టలేదు' అని నాసా ఆప్టికల్ టెలిస్కోపిక్ ఎలెమెంట్ మేనేజర్ లీ ఫీన్బెర్గ్ తెలిపారు. దాదాపు 8.8 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన ఈ 21 అడుగుల ఈ గోల్డెన్ టెలిస్కోప్ ను 'జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్'గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని రెడొండో బీచ్ వద్ద పరీక్షలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..







