మిథాలీ రాజ్ మరో ప్రపంచ రికార్డు
- April 06, 2018
భారత మహిళా క్రికెట్ సారధి మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు నమోదు చేయనున్నారు. అత్యధిక వన్డేలు(192) ఆడిన మహిళా క్రికెటర్ గ రికార్డు నెలకొల్పుతున్నారు. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ అత్యధికంగా 191 వన్డేలాడిన క్రీడాకారిణిగా జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉంది. తాజాగా ఆమె రికార్డును మిథాలీ బ్రేక్ చేయనుంది. తాజాగా ఇంగ్లీష్ మహిళలతో ఆడే మ్యాచ్ తో కలిపి మొత్తం 192 మ్యాచ్ లు ఆడిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పనుంది. 1999 లో ఐర్లాండ్తో మిథాలీ వన్డే క్రికెట్ అరంగేట్రం చేసి ఇప్పటివరకు 191 మ్యాచ్ లు ఆడారు. ఇదిలావుంటే మిథాలీ వన్డేల్లో ఆరువేల పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







