మా ఆవిడకు టికెట్ ప్లీజ్: అంబరీష్ రిక్వెస్ట్
- April 10, 2018
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గానూ టిక్కెట్ కేటాయింపు విషయంలో చర్చజరుగుతోంది. మండ్య నియోజక వర్గం నుంచి అంబరీష్ పోటీ చేయవలసి ఉంది. అయితే అనారోగ్య కారణాల రీత్యా తాను పోటీ చేయలేనని తన స్థానంలో భార్య సుమలతకు టిక్కెట్ ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం సుమలతకు టిక్కెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సుమలతకు టికెట్ గ్రాంట్ చేశారు. దీంతో సుమలత రాజకీయ బరిలోకి దిగడం ఖరారైనట్లేనని కాంగ్రెస్ వర్గీయులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!