చికాగోలో సాయిపల్లకి సేవ కార్యక్రమం
- April 13, 2018
అమెరికాలోని చికాగోలో సాయిపల్లకి సేవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతియేటా ఏప్రిల్, మే నెలల్లో సాయిపల్లకి సేవ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీనిలో భాగంగా ఈ సారి దాదాపు వందమంది భక్తుల ఇళ్లలోకి సాయిపల్లికి వెళ్లినట్లు వివరించారు. సాయిబాబా పల్లకి సేవలో భక్తులు పాల్గొని తరిస్తున్నారు. తమ ఇంటికి వచ్చిన సాయినాధున్ని భజనలు, కీర్తనలతో పూజిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో భక్తుల ఇళ్లలో పండుగవాతావరణం కనిపిస్తోంది.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం