'ఐపీఎల్' అభిమానులకోసం ఉచిత రైలు
- April 20, 2018
చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ కావేరీ జలాల వివాదం కారణంగా పూణేకు మార్చారు. ఈ విషయాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మాక్కూడా మ్యాచ్ చూసే ఏర్పాట్లు ఏదైనా చేయండంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని కోరారు. వారి కోరిక మేరకు సీఈవో కాశీ విశ్వనాథన్ ఫాన్స్ క్లబ్ సభ్యులను ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి పూణేకు తీసుకువెళ్లడానికి నిర్ణయించింది. విజిల్ పోడు ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టి మ్యాచ్ టికెట్లతో పాటు, భోజనం వసతి కూడా ఉచితంగానే కల్పించే ఏర్పాట్లు చేసింది. శుక్రవారం పూణేలో రాజస్తాన్ రాయల్స్తో చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్ అభిమానులకు కనువిందుచేయనుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ప్రతి మ్యాచ్కి ఇలాంటి ఏర్పాట్లు చేయడం కష్టం అని తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
- ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?
- హైదరాబాద్ లో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే రూట్ ఖరారు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- యూఏఈ పై భారత్ ఘన విజయం