జిజాన్పైకి దూసుకొచ్చిన మిస్సైల్ కూల్చివేత
- April 21, 2018జెడ్డా: సౌదీ అరేబియా దళాలు, హౌతీ మిలిటెంట్స్ సంధించిన మిస్సైల్ని విజయవంతంగా కూల్చేశాయి. పౌరులే లక్ష్యంగా పెద్దయెత్తున మిస్సైల్స్ని సంధిస్తూ వస్తున్నారు గత కొంతకాలంగా హౌతీ తీవ్రవాదులు. ఇరాన్ నుంచి అందుతున్న సహకారంతో తీవ్రవాదులు యెమెన్లో పెచ్చిపోతూ, అట్నుంచి సౌదీ వైపుగా మిస్సైల్స్ సంధిస్తుండగా, వాటిని అత్యంత వ్యూహాత్మకంగా సౌదీ దళాలు ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి. జిజాన్లో ఆరామ్కో రిఫైనరీ మరియు కీలకమైన అనేక ఫెసిలిటీస్ వున్నాయి. రోజుకి 400,000 బ్యారెళ్ళ చమురుని వెలికి తీసే ప్రాజెక్టు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సౌదీ దళాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక