మొరాకో సింగర్ వియామ్ దహ్మాని గుండెపోటుతో మృతి
- April 23, 2018
మొరాకో సింగర్ వియామ్ దహ్మానీ గుండెపోటుతో మృతి చెందారు. ఆమె వయసు 34 ఏళ్ళు మాత్రమే. కొన్నాళ్ళపాటు యూఏఈ రెసిడెంట్గా వున్నారామె. మొరాకోలోని కెనిట్రాలో 1983, ఆగస్ట్ 22న దహ్మానీ జన్మించారు. బ్రాడ్కాస్టర్, యాక్ట్రెస్, సింగర్గా ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 'అహ్లాన్ వా సహ్లాన్', 'సెజ్నావి' వంటి ఎన్నో అద్భుతమైన పాటల్ని ఆమె ఆలోపించారు. పలు ప్రోగ్రామ్స్ని ఆమె చేపట్టారు. 2011లో ఆమె తొలిసారిగా నటన వైపుకు మళ్ళారు. దహ్మానీ సన్నిహితులు ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- BAPS హిందూ మందిర్ రక్షా బంధన్ ఉత్సవాలు..10 వేల రాఖీలు అందజేత
- ఖతార్ లో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి
- మహిళ పోలీసుపై దాడి చేసిన మహిళకు జైలు శిక్ష
- TSRTC బంపరాఫర్: 12 ఏళ్ల వరకు ఆ చిన్నారులకు ఉచిత బస్సు ప్రయాణం
- ఎయిర్ ఇండియా స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్.. Dh330కే వన్-వే టిక్కెట్లు
- వెదర్ రిపోర్టును తప్పుగా పబ్లిస్ చేస్తే.. OMR50,000 జరిమానా: ఒమన్
- ఘనంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు సమావేశం
- గృహ కార్మికుల పరీక్షలు ప్రైవేటీకరణ
- ప్రజల కోసం సలాలా గ్రాండ్ మాల్ తెరవబడింది
- షేక్ ఇబ్రహీం బిన్ మొహ్మద్ అవెన్యూ లో నూతన ట్రాఫిక్ సిగ్నల్