మొరాకో సింగర్ వియామ్ దహ్మాని గుండెపోటుతో మృతి
- April 23, 2018
మొరాకో సింగర్ వియామ్ దహ్మానీ గుండెపోటుతో మృతి చెందారు. ఆమె వయసు 34 ఏళ్ళు మాత్రమే. కొన్నాళ్ళపాటు యూఏఈ రెసిడెంట్గా వున్నారామె. మొరాకోలోని కెనిట్రాలో 1983, ఆగస్ట్ 22న దహ్మానీ జన్మించారు. బ్రాడ్కాస్టర్, యాక్ట్రెస్, సింగర్గా ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 'అహ్లాన్ వా సహ్లాన్', 'సెజ్నావి' వంటి ఎన్నో అద్భుతమైన పాటల్ని ఆమె ఆలోపించారు. పలు ప్రోగ్రామ్స్ని ఆమె చేపట్టారు. 2011లో ఆమె తొలిసారిగా నటన వైపుకు మళ్ళారు. దహ్మానీ సన్నిహితులు ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







